పోస్ట్ చేసిన తేదీ ఏప్రిల్ 23, 2025 10:06 PM
జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం. ఇవాళ ప్రధాని నరేంద్ర నరేంద్ర మోదీ ఆధ్వర్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కమిటీ పలు కీలక నిర్ణయాలు. ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగుపెట్టనివ్వబోమని. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు పౌరులు, పర్యటకులు తక్షణమే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు.
పాక్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు. వెంటనే పాక్ హైకమీషనర్ దేశాన్ని వీడాలని. అటారి చెక్ పోస్టును వెంటనే మూసి వేస్తున్నట్టు. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు. ఈ మేరకు కేబినెట్ కేబినెట్ భద్రతా కమిటీ భేటీలో చర్చించిన అంశాల్ని భారత విదేశాంగశాఖ విదేశాంగశాఖ విక్రమ్ మిస్రీ మీడియాకు. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు