ఏపీలోని టీచర్ ఉద్యోగ ఉద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. శనివారం మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్ ను విడుదల. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 20 వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు.