డిసెంబర్ 30, 2025 5:13PMన పోస్ట్ చేయబడింది

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 28కి చేరింది. మరో 5 కొత్త డివిజన్లు ఏర్పాటయ్యాయి. వార్డు డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి వస్తుందని.
అన్నమయ్య కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ జిల్లా నోటిఫికేషన్ వెలువడింది. మార్పుల్లో నందిగామ మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి నవంబర్ డివిజన్కు మార్చారు. సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి ఏపీ పెద్దపురం డివిజన్ మారుస్తూ సర్కార్ కీలక మార్పులు చేసింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ డివిజన్ను ఏర్పాటు చేశారు.
