కేంద్ర దర్యాప్తు సంస్థకు సాయం చేయాలితెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులుబెంగాల్, తమిళనాడు, కర్ణాటకకూన్యూఢిల్లీ: రిటైర్డ్ ఉద్యోగులు, ఒంటరివారు, డిజిటల్ అక్షరాస్యత లేని వారిని లక్ష్యంగా చేసుకుని రూ. లక్షలు కొల్లగొడుతున్నారు. ఈ మధ్య కాలంలో డిజిజల్ అరెస్ట్ ఘటనలు పెరిగిపోతున్నాయి. కేవలం భారత్లోని డిజిటల్ అరెస్ట్ బాధితుల నుంచి రూ. 3 వేల కోట్లు సైబర్ దొంగలు దోచుకోవడం ఆందోళనకరమని తాజాగా తాజాగా. ఈ నేపథ్యంతో డిజిటల్ అరెస్టుల మోసాల పరిశీలన అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. అందులో భాగంగా ఈ మోసాలపై సోమవారం సీబీఐ దర్యాప్తునకు సిద్ధమైంది. సీబీఐ విచారణకు అనుమతించాలని, డిజిటల్ అరెస్టులపై నమోదైన ఎఫ్ఐఆర్ల కోసం సీబీఐకి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అరెస్టుల విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి నిషేధాన్ని ధర్మాసనం.. సీబీఐని దర్యాప్తుకు ఆదేశించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా అన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. తమ వద్ద నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు సీబీఐకి అందజేయాలని కోరారు.తెలంగాణకే ఎందుకు నోటీసులు?తెలంగాణలో సీబీఐ నేరుగా వచ్చి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతి లేదు. అందుకే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీ కోసం జనరల్ కన్సెంట్ను గత ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ప్రభుత్వం ప్రస్తుత కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని ఇప్పటికే సీబీఐ కోరింది. తాజాగా డిజిటల్ అరెస్టుల విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా సీబీఐ దర్యాప్తుకు అనుమతి ఇచ్చి సహకరించాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. సైబర్
సీబీఐకి అరెస్టులు
4
previous post
