తెలంగాణ రైజింగ్లో స్నేహితులు అవ్వండి2034 నాటికి ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంగ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డిహైదరాబాద్, డిసెంబర్ 8 (ఈవార్తలు): తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలు తమకు ఆదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ రైజింగ్ తిరుగులేనిది.. అందరూ రైజింగ్లో అపార్ట్మెంట్లు కావాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభ ప్లీనరీలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాతలను ఆదర్శంగా తీసుకొని, నిపుణులు, ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి తెలంగాణ రైజింగ్–2047 కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రోడ్మ్యాప్ను సిద్ధం చేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా… 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అందుకోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా విభజించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.’కష్టమైతే వెంటనే చేస్తాం, అసాధ్యమైతే కొంత గడువు తెచ్చి తీరుతాం’అనే ధోరణితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2047 నాటికి యువ రాష్ట్రమైన తెలంగాణ ఏం సాధించగలదని నిపుణులతో ఆలోచన చేసినప్పుడు తెలంగాణ రైజింగ్ 2047 ఆలోచనలకు బీజం
అంతా రైజింగే!… ఇది నిరంతర ప్రక్రియ.. రండి పెట్టుబడి పెట్టండి…
9
previous post
