5
అక్టోబర్ 26, 2025 7:23AMన పోస్ట్ చేయబడింది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్డీయే తరపున ప్రచారం చేయనున్నారు. ఈ సూచన ఆయనే స్వయంగా చెప్పారు. బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తాను ప్రచారం చేయడాన్ని వెల్లడించిన ఆయన బీహార్ లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మోదీ పరిపాలనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్న చంద్రబాబు.. జీఎస్టీని సంస్కరణల వల్ల ప్రజల వద్ద డబ్బులు మిగులుతున్నాయని.. ఇది వారి జీవన ప్రమాణాలను పెంచుతుందని అన్నారు. తన బీహార్ వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు.
