అక్టోబర్ 11, 2025 8:51 PM

తెలంగాణ సచివాలయం పరిసర పరిసర ప్రాంతాల్లో కుక్కలు వీరంగం సృష్టిస్తు. గత కొన్ని రోజులుగా రోజులుగా సచివాలయం ప్రాంతంలో స్వైర విహారం చేస్తున్న స్ట్రే డాగ్స్ ఇప్పటికే ముగ్గురిని కరిచి. తాజాగా ఈరోజు మరో మరో మహిళపై పిచ్చి కుక్క దాడి. డైలీ డైలీ కౌంటర్, క్యాంటీన్, క్యాంటీన్, మీడియా సెంటర్ పరిసరాల్లో ఈ కుక్కలు కాపు కాపు కాస్తూ ….
నిన్న ముగ్గురు సందర్శకులు గాయపడగా గాయపడగా, ఈరోజు మరొకరు కుక్క దాడికి గుర. దీంతో సెక్రటేరియట్ సిబ్బంది, సందర్శకులు తీవ్ర భయాందోళనకు. కుక్కల బెడదతో బెడదతో పాదాచారులు రోడ్లపై నడవటానికే భయపడుతున్నారుసచివాలయం సమీపంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మున్సిపల్ కార్పొ రేషన్ కార్యాలయం ఈ సంఘటనలు చోటుచేసుకోవడం.
. తక్షణ చర్యలు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమించే ఉందని స్థానికులు స్థానికులు. గతంలో వీధి వీధి కుక్కలు ఒంటరిగా ఉన్న చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘట ఘట నలు ఎన్నో జరిగాయి జరిగాయి జరిగాయి … పలు ప్రాంతాల్లో పాదా చారులపై దాడులు చేసిన ఘటనలు కూడా కూడా జరిగాయి ..
