అక్టోబర్ 9, 2025 4:29 PM

బీహార్ ఎన్నికలకు ముందు ముందు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు యాదవ్ కీలక కీలక. తమ కూటమి అధికారంలోకి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు దీనికి సంబంధించి చట్టం తీసుకువస్తామని. 20 నెలల్లోపు నిరుద్యోగం లేని బీహార్ను చూపిస్తామని స్పష్టం.
యువతకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్డీఏ సర్కార్ నిరుద్యోగ ఇస్తోందని తేజస్వి తేజస్వి. మరోవైపు బీహార్లో 2.9 కోట్ల కోట్ల కుటుంబాలున్నాయని ఆచరణ సాధ్యమేనా అనే అనే. ఎన్నికల వేళ వేళ కొండ మీది కోతినైనా తెస్తామని చెబుతారని పలువురు పలువురు. ఉద్యోగాలు వేలల్లో భర్తీకే ఏళ్లు. అలాంటిది తాము ప్రతి ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించడం దేశ రాజకీయాల్లో.
బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోసం ఎదురుచూస్తున్నారని. సామాజిక న్యాయంతో పాటు పాటు ఆర్థిక న్యాయం కూడా చర్యలు తీసుకుంటామని తీసుకుంటామని. ఇది సాధ్యమయ్యే విషయమే కానీ కానీ, దానికి బలమైన సంకల్పం అవసరమని. తమ హామీలను ఎన్డీఏ కూటమి నకలు చేస్తోందని.
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు. ఎన్నికలు రెండు దశల్లో. నవంబర్ 6 మరియు 11 తేదీల్లో పోలింగ్. ఓట్ల లెక్కింపు నవంబర్ 14 న. ఒక వైపు ఎన్డీఏ, ఇండియా ఇండియా మధ్య మధ్య తీవ్ర పోటీ నెలకొనగా నెలకొనగా, మరో వైపు ఎన్నికల వ్యూహకర్త మరియు జన్ సురాజ్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ తరఫున పోరాటానికి పోరాటానికి.
