7
అక్టోబర్ 8, 2025 8:26 AM న
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా .. దేశ దేశ నుంచి కూడా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి తరలి. బుథవారం (అక్టోబర్ 8) తిరుమలలో భక్తుల రద్దీ.
శ్రీవారి దర్శనం దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు గంటలకు సమయం సమయం. ఇక ఇక (అక్టోబర్ 7) శ్రీవారిని మొత్తం 71,634. వారిలో 24,980 మంది తలనీలాలు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చింది.
