పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 30, 2025 10:14 ఉద
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం (సెప్టెంబర్ 30) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకోనున్న చేరుకోనున్న ఆయన వచ్చే వచ్చే 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి కలిసి పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను. భాగస్వామ్య సదస్సుకు దేశ దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం రోడ్షోలు నిర్వహిస్తూ ఇప్పటికే ఇప్పటికే పారిశ్రామిక ఏపీకి ఆహ్వానిస్తున్న సంగతి. ఈ క్రమంలో ఐటీసీ ఐటీసీ మౌర్యలో జరిగే ఈ పార్టనర్ షిప్ కర్టెన్ రైజన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.
అనంతరం ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా షా, నిర్మలా సీతారామన్ లతో భేటీ. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి బుధవారం (అక్టోబర్ 1) న ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ నుంచి గజపతి నగరం దత్తి గ్రామం. ఆ గ్రామంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేదల సేవలో కార్యక్రమంలో. ఆ తరువాత అమరావతి.
