దసరా సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన. ఈనెల 22 నుంచి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని. అక్టోబర్ 2 వ తేదీతో ఈ సెలవులు పూర్తి అవుతాయని. తిరిగి అక్టోబర్ 3 వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటాయని. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ.