పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 19, 2025 9:32 PM
చట్టబద్ధ నిబంధనలను ఉల్లంఘిస్తూ, చురుకైన చురుకైన రాజకీయ కార్యకలాపాలు పార్టీలపై పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన. జూన్ నుంచి కొనసాగుతున్న కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా యాక్టీవ్గా లేని 808 పార్టీల నమోదును ఈసీ రద్దు రద్దు. 2019 తర్వాత జరిగిన జరిగిన ఏకైనా ఎన్నికల్లో పాల్గొనని ఈసీ గుర్తించి చర్యలు. పేరుకు మాత్రమే నమోదు చేసుకున్నా చేసుకున్నా, వీటికి స్థిరమైన కార్యాలయాలు కూడా లేవని కమిషన్.
ఇంతకుముందు 334 పార్టీలను రద్దు చేసిన ఈసీ ఈసీ, మరో 474 పార్టీలను కూడా వేటు. రెండు నెలల్లో మొత్తం 808 పార్టీల నమోదును రద్దు. ఇప్పటి వరకు దేశంలో 2,520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా ఉండగా, తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 2,046 కు. ప్రస్తుతం భారత్లో ఆరు జాతీయ పార్టీలు పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీలు మాత్రమే చురుకుగా చురుకుగా కొనసాగిస్తున్నాయని ఈసీ స్పష్టం.