పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 14, 2025 3:00 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన మంత్రి కొండ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు. వరంగల్ జిల్లా ఓ ఓ సిటీలో గ్యాస్ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కొండ సురేఖ సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్ట కలిసి ఎమ్మెల్యేగా గెలిచాడు గెలిచాడు. ఆయన నాకంటే చిన్నవాడు చిన్నవాడు నాకంటే ముందు నుంచి ఎమ్మెల్యే కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు అని.
ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యాడని. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నేను భద్రకాళి గుడిలో ధర్మకర్తలను ధర్మకర్తలను అధికారం లేదా అని. అధిష్టానం చెప్పిన వారికి భద్రకాళి దేవాలయం ధర్మకర్తగా నియమించామని. నాపై ఎమ్మెల్యే నాయిని నాయిని రాజేందర్ రెడ్డి చేసిన ఆయన విజ్ఞతకే విజ్ఞతకే. భద్రకాళి ట్రస్ట్ బోర్డు బోర్డు సభ్యుల నియామకం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది అని మంత్రి కొండ సురేఖ.
మంత్రి కొండ కొండ సురేఖ వాక్యాల పైన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రెడ్డి. పుటోకో పార్టీ పార్టీ మారితే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యే అని ఘాటుగా ఘాటుగా. కొన్ని సంవత్సరాల నుండి నుండి కాంగ్రెస్ పార్టీకి సేవ కాబట్టి ప్రజలు ప్రజలు. పుటకో పార్టీ తిరిగే తిరిగే ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదని అన్నారు..మంత్రి కొండ కొండ సురేఖకు ఇస్తున్న కాపాడుకోవాలని కాపాడుకోవాలని. ఆమె మహిళా కాబట్టి ఎక్కువ మాట్లాడకపోతున్నాను అని. నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని తీవ్రంగా మండి.
15 ఏళ్లుగా ఏళ్లుగా వరంగల్ ఈస్ట్ కు రెండు డైరెక్టర్లు పదవులు ఇచ్చి మిగతావి మిగతావి వెస్ట్ నియోజకవర్గానికి. అలాగే నేను కూడా కూడా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి రెండు వెస్ట్ నియోజకవర్గానికి నియోజకవర్గానికి 5 పరకాల, పరకాల, వర్ధన్నపేట, హుస్నాబాద్ కు ఒక్కొక్క డైరెక్టర్ల చొప్పున సూచించాను తప్ప అని. నా నియోజకవర్గంలో నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ జోక్యంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తానని వరంగల్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఘాటుగా.