పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 10, 2025 11:41 ఉద
తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి. ఆయన బుధవారం (సెప్టెంబర్ 10) న టీటీడీ ఈవోగా బాధ్యతలు. అనిల్ కుమార్ సింఘాల్ సింఘాల్ టీటీడీ బాధ్యతలు బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి సారి .. గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకూ ఈవోగా ఈవోగా పని. తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం ఈవోగా రెండో సారి అవకాశం దక్కించుకున్న తొలి వ్యక్తి అనిల్ కుమార్. టీటీడీఈవోగా బాధ్యతలు బాధ్యతలు చేపట్టేందుకు ఆయన అలిపిరి మార్గం కాలినడకన తిరుమల తిరుమల. మార్గ మధ్యంలో ఆయన ఆయన భక్తులతో మాటామంతి కలిపి వారి నుంచి తిరుమలలో సౌకర్యాల కల్పనపై సలహాలు సలహాలు, సూచనలూ.
తాను 1984 లో లో మొదట తిరుమలకు కుటుంబంతో పాటు వచ్చానని గుర్తు చేసుకున్న ఆయన అప్పట్లో శ్రీవారి దర్శనానికి తనకు తనకు ఏడుగంటలకు పైగా పట్టిందన్న ఆయన సామాన్య భక్తుడిగా దర్శనం చేసుకున్నప్పుడు తిరుమలలో భక్తుల బాధలు బాధలు. చిత్తూరు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గా ఉన్నప్పుడు విధుల్లో భాగంగా తరచూ తిరుమల దర్శనానికి దర్శనానికి అనిల్ కుమార్ సింఘాల్. తిరుమలలో భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తానని సింఘాల్.