పోస్ట్ చేసిన తేదీ ఆగస్టు 25, 2025 3:42 PM
ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో ఊరట. లోక్ సభ సభ్యుడిగా సభ్యుడిగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను అత్యున్నత న్యాయస్థానం. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ బాషాపై దాడి చేశారంటూ గతంలో డిప్యూటీ స్పీకర్ ఆయన కుమారుడు కుమారుడు భరత్, కార్యాలయ సిబ్బందిపై కేసు.
అయితే ఆ కేసును కేసును ఇకపై కొనసాగించుకోదల్చుకోలేదని కానిస్టేబుల్ బాషా తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జేకే జేకే మహేశ్వరి మహేశ్వరి .. రఘురామ, ఆయన, ఆయన కుమారుడు, సిబ్బందిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఆదేశాలు. 2022 లో రఘురామరాజు రఘురామరాజు ఇంటి వద్ద కానిస్టేబుల్ బాషాపై దాడి జరిగిందని అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు.