పోస్ట్ చేసిన జూలై 12, 2025 10:10 AM
భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉద్ధృతి. ఎగువ ప్రాంతాల్లో ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీరు వచ్చి వచ్చి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి చేరువలో ఇక్కడ నీటిమట్టం. ప్రజలు నదిలోకి దిగకుండా, లోతైన లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు సూచిస్తున్నారు.వరద కారణంగా కారణంగా కారణంగా ప్రాంతాలు, రహదారులు నీట మునిగే అవకాశం. అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా.
భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉద్ధృతి క్రమంగా. ఈ ఉదయం ఆరు ఆరు గంటల సమయానికి భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం మట్టం 40.40 అడుగులకు. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక హెచ్చరిక, నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద జారీ జారీ.