1
పోస్ట్ చేసిన జూన్ 18, 2025 9:39 AM
ఆపరేషన్ కగార్. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. బుధవారం (జూన్ 18) ఉదయం అల్లూరి అల్లూరి సీతారామరాజు రంపచోడవరం నియోజకవర్గంలో నియోజకవర్గంలో జరగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా సహా ముగ్గురు.
దేవిపట్నం పోలీస్ స్టేషన్ స్టేషన్ పరిధిలోని కాకావాడగండి గ్రామ సమీపంలో గల కిట్టూరు అటవీ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన మరణించిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ఒక ఏసీఎం ఉన్నట్లు. మృతులను మావోయిస్టు పార్టీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గాజర్ల అలియాస్ అలియాస్ ఉదయ్ ఉదయ్, అరుణ, ఏసీఎం సభ్యురాలు అంజుగా. సంఘటనా స్థలం నుంచిమూడు ఏకే 47 లు స్వాధీనం. మరి కొందరు నక్సలైట్లు తప్పించుకున్నారని. వారి కోసం గాలింపు.