1
Posted on Jun 16, 2025 4:08 PM
ఆపరేషన్ కగార్ కు కు నిరసనగా ఈ నెల 20 న రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రాల బంద్ మావోయిస్టు పార్టీ. ఆపరేషన్ కగార్ పేరిట పేరిట కేంద్రం అటవీ ప్రాంతాలలో మిలటరీ ఆపరేషన్ ద్వారా హక్కులను కాలరాస్తున్నదని.
ఈ మేరకు తెలంగాణ తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిథి జగన్ విడుదల చేసిన చేసిన ఒక ప్రకటనలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ పార్టీ కీలక చలం చలం లను ప్రభుత్వం హతమార్చిందని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్లో తమ తమ నాయకుల మరణం ద్వారా తీవ్ర నష్టం జరిగిందని జరిగిందని, దీనికి నిరసనగా జూన్ 20 న బంద్ను చేపట్టనున్నట్లు. ఈ బంద్ను విజయవంతం చేయడానికి ప్రజలు ప్రజలు, సంస్థలు సహకరించాలని.