1
గిన్నిస్ రికార్డే లక్ష్యంగా…!
జూన్ 21 ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేసే ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం. జూన్ 21 న అంతర్జాతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజును భారీ స్థాయిలో కార్యక్రమాలను. ఒక్క విశాఖలోనే ఒకే ఒకే 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు. ఆర్కే బీచ్ లో లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీతో సీఎం సీఎం చంద్రబాబు చంద్రబాబు, పలువురు మంత్రులు.