పోస్ట్ చేసిన జూన్ 12, 2025 8:44 ఉద
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ పీఎస్సార్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టులో స్వల్ప ఊరట. ఆరోగ్య కారణాలపై ఆయన ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పై కోర్టు కోర్టు. రెండు వారాల పాటు మధ్యంతర బెయిలు బెయిలు ఇస్తూ బుధవారం (జూన్ 11) తీర్పు. ఏపీపీఎస్సీ అక్రమాల అక్రమాల కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుకు ఆంజనేయులుకు మధ్యంతర బెయిలు లభించడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స. ఏపీపీఎస్సీ ఆక్రమాల కేసులో కేసులో పీఎస్సార్ ఆంజనేయులు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి. పీఎస్సార్ ఆంజనేయులు తొలుత తొలుత ముంబై నటి కాదంబరి అక్రమంగా అక్రమంగా నిర్బంధించి నిర్బంధించి, ఆమెపై అక్రమ కేసు చేశారన్న చేశారన్న ఆరోపణలపై. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై. దీంతో ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేసి చేసి, కస్టడీలోకి తీసుకుని. కాగా, కాదంబరి జత్వానీ జత్వానీ కేసులో హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు అయినప్పటికీ అయినప్పటికీ ఏపీపీఎస్సీ కేసులో రిమాండ్ ఖైదీగానే. ఇప్పుడు ఆరోగ్య కారణాలపై కారణాలపై హైకోర్టు బుధవారం 14 రోజులుమధ్యంతర బెయిలు మంజూరు మంజూరు. ఈ నెల 26 న న తిరిగి జైలుకు సరెండర్ కావాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ.
తన ఆరోగ్యం బాలేదనీ, చికిత్స చికిత్స కోసం బెయిలు మంజూరు చేయాలంటూ పీఎస్సార్ ఆంజనేయులు హైకోర్టులో హైకోర్టులో దాఖలు దాఖలు చేసుకోగా చేసుకోగా, ఆ పిటిషన్ ను కోర్టు పీఎస్సార్ ఆరోగ్యంపై సీల్డ్ కవర్ కవర్ నివేదిక అందించాలంటూ బెజవాడ వైద్యులను వైద్యులను. కోర్టు ఆదేశాల మేరకు మేరకు వైద్యులు పీఎస్సార్ ఆంజనేయులుకు సంబంధించిన పూర్తి స్థాయి ఆరోగ్య నివేదికను నివేదికను కోర్టుకు కోర్టుకు బుధవారం (జూన్ 11) ఆ నివేదికను కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.