పోస్ట్ చేసిన తేదీ మే 28, 2025 3:47 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో యువగళం పాదయాత్ర పుస్తకాన్ని. ఆ పుస్తకంలో అంశలను పరిశీలించి లోకేశ్ను చంద్రబాబు. ఈ క్రమంలో లోకేశ్ తన తండ్రి పాదాలను. తన పాదయాత్రకు సంబంధించిన సంబంధించిన పుస్తకాన్ని మహనాడు సందర్బంగా ముఖ్యమంత్రికి ఇవ్వడం సంతోషంగా ఉందని లోకేశ్ ట్వీట్.
ఈ సందర్భంగా లోకేశ్ తన పాదయాత్ర అనుభవాలను అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తుచేసుకున్నారు.ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తిప్రదాత అయిన అయిన చంద్రబాబుకు ఎంతో సంతోషంగా లోకేశ్ లోకేశ్. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు చిత్రాలు గత జ్ఞాపకాలను జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా స్ఫురణకు ఆయన ఆయన. యువగళం పాదయాత్ర ఆసాంతం తనకు అండగా నిలిచి నిలిచి, నాపై నాపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించిన కురిపించిన ప్రజలకు ప్రజలకు, తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు.