పోస్ట్ చేసిన తేదీ మే 28, 2025 2:27 PM
భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకే కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు. రెండో రోజు మహానాడులో చంద్రబాబు. రాష్ట్రంలో పేదరికం లేని లేని సమాజం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి. ప్రజలు, పార్టీ భవిష్యత్తు భవిష్యత్తు కోసం మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు గొప్పగా ఉన్నాయని. మహానాడును లోకేశ్ ఒక మలుపు తిప్పారని. భవిష్యత్తు కోసమే ఆ శాసనాలని. ఈ ఆరు శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది అని. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్పచారాలు చేస్తే సహించబోనని సీఎం.
ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి పూర్తి చేసి అండగా ఉంటామని చంద్రబాబు. బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని. పంద్రాగస్టు నుంచి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తామని కల్పిస్తామని. కార్యకర్తలే టీడీపీ అధినేత అనేది టీడీపీ సిద్ధాంతమని. వలస పక్షులు పక్షులు, పోతుంటాయని … కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదేనని.
లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని. మహిళలను మహిళలను, సామాజికంగా అభివృద్ధి చేస్తామని. మాజీ మంత్రి వివేకా వివేకా హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై తనపై నెపం చూశారని చంద్రబాబు వైసీపీపై. ఏమీ తెలియనట్టు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని. మెదడు చితికిపోయేలా వివేకాను దారుణంగా నరికి చంపారని. నేరస్తుల ఆటలు సాగబోవని. కోవర్టుల పట్ల పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని. టీడీపీలో వర్గపోరు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని.