పోస్ట్ చేసిన తేదీ మే 10, 2025 7:52 PM
వీర మరణం పొందిన పొందిన జవాన్ మురళీ నాయక్ పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి కల్లితండాకు కల్లితండాకు తీసుకొస్తుండగా రోడ్డు పొడవునా జననీరాజన. ఒకవైపు వర్షం వర్షం పడుతున్నా లెక్కచేయకుండా తండోపతండాలుగా జై జవాన్ జై జవాన్ అంటూ నినాదాలు నినాదాలు చేస్తూ వెంట ముందుకు జనం. ప్రజలు ప్రజలు. రేపు వీర జవాను జవాను మురళీ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు. జమ్మూలో పాక్ జరిపిన జరిపిన దాడిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు వీరమరణం. ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చి తీసుకొచ్చి, స్వగ్రామానికి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు.
ఆయన పార్థివ దేహాన్ని దేహాన్ని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంత్రి సవిత వెళ్లారు వెళ్లారు నుంచి ఆయన స్వగ్రామానికి. మురళి పార్థివ దేహాన్ని దేహాన్ని ముందుగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీకి ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరు విమానాశ్రయానికి. ఇండిగో విమానంలో విమానంలో బెంగళూరు చేరుకున్న ఆయన పార్థివ సైనిక లాంఛనాలతో లాంఛనాలతో. చిక్కబళ్ళాపురం మీదుగా ఆయన స్వగ్రామం గోరంటలకు పార్థివ దేహాన్ని. రేపు అంత్యక్రియల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు