15
పోస్ట్ చేసిన తేదీ మే 5, 2025 9:56 PM
విశాఖ సింహాచలంలో చందనోత్సవం చందనోత్సవం రోజున గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై యాక్షన్. విచారణ కమీటీ నివేదిక. దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టులో పెట్టాలని. కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు. ఆలయ ఈవో. సుబ్బారావు, ఆలయం ఆలయం శ్రీనివాసరావు శ్రీనివాసరావు, ఏపీటీడీసీ ఏపీటీడీసీ రమణ రమణ, డిప్యూటీ ఈఈలు కె.ఎస్.ఎన్.ఎన్. మూర్తి, స్వామి, ఏపీటీడీసీ ఏఈ పి.మదన్, ఆలయం జేఈ కె.బాబ్జీలపై సస్పెన్షన్ సస్పెన్షన్ వేటు. గుత్తేదారు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ.