మే 4, 2025 5:07 PM
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇవాళ తుదిశ్వాస. 2022 మార్చిలో మార్చిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా గిరిజా ప్రియదర్శిని బాధ్యతలు. ఆమె మృతి పట్ల హైకోర్టు న్యాయమూర్తులు న్యాయమూర్తులు, సిబ్బంది సంతాపం. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పట్టణానికి చెందిన చెందిన గిరిజా ప్రియదర్శిని .. 1995 లో న్యాయవాదిగా ఎన్రోల్. విశాఖ జిల్లా కోర్టులో ఏడేండ్లు ప్రాక్టీస్.
2008 లో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు. ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా. 2017 లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్గా పదోన్నతి. ఆదిలాబాద్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా. హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించే కంటే కంటే ముందు .. గిరిజా గిరిజా ప్రియదర్శిని .. రాష్ట్ర రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ సెక్రటరీగా పని పని.