పోస్ట్ చేసిన తేదీ మే 2, 2025 3:52 PM
క్వాంటం కంప్యూటింగ్లో ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ముందువరుసలో నిలపాలని పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే వచ్చే ఉడాది జనవరి 1 న అమరావతి కేంద్రంగా కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం చం్రబాబు నివాసంలో నివాసంలో ఐబీఎం ఐబీఎం, టాటా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సర్వీసెస్ (tcs), లార్సన్ & టూబ్రో (l & t) సంస్థలతో ప్రభుత్వం శుక్రవారం శుక్రవారం (మే 2)) ఎంవోయూ. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం. దేశంలోనే తొలిసారి ఐబీఎం ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ని అమరావతిలో.
ఎంవోయూ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు. 1990 లలో దేశంలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటమ్ విప్లవానికి కూడా ఏపీయే నాయకత్వం వహిస్తుందని. ఐబీఎం, టీసీఎస్, ఎల్ ఎల్ అండ్ టీతో జరిగిన ఒప్పందంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్కే కాదు కాదు, భారతదేశానికి కూడా చారిత్రాత్మక మారిందని చంద్రబాబు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు పాలనకు, ఆవిష్కరణలకు ఆవిష్కరణలకు ఆవిష్కరణలకు అవుతుందనీ అవుతుందనీ, సాంకేతికరంగంలో సాంకేతికరంగంలో ఇంటిలిజెన్స్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయనీ, వాటిని ముందుకు ముందుకు సాగడం.
భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం క్వాంటం కంప్యూటింగ్పైనే ఆధారపడి ఉంటాయని అందుకే అమరావతిని క్వాంటం వ్యాలీ వ్యాలీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. సిలికాన్ వ్యాలీ తరహాలో తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం ఐబీఎం, టీసీఎస్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుచేస్తూ గుర్తుచేస్తూ, క్వాంటమ్ వ్యాలీ తక్కువ సమయంలోనే. ఇప్పటికే ఎల్ & టీకి టీకి కేటాయించామన్న కేటాయించామన్న చంద్రబాబు, మౌలిక వసతులను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని. ఒక కమిటీ నిర్మాణ పురోగతిపైనా పురోగతిపైనా, మరొక టి వ్యవస్థ అభివృద్ధిపైనా దృష్టి. భారతదేశంలో ఐబీఎం క్వాంటం సిస్టం 2 స్థాపన, దేశ క్వాంటం ప్రయాణానికి కీలక మలుపు.