పోస్ట్ చేసినది ఏప్రిల్ 30, 2025 4:58 PM
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం. త్వరలోనే దేశ దేశ జనాభా లెక్కలతో పాటు కులగణన కేంద్ర కేబినెట్ కేబినెట్. ప్రధాని నరేంద్ర మోదీ మోదీ అధ్యక్షతన నేడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ .. కేబినెట్ నిర్ణయాలను. సామాజిక వర్గాల వారీగా వారీగా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ సహ పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి. అయితే ఈ జనాభా లెక్కలు 2021 లోనే చేపట్టాల్సి ఉండగా ఉండగా .. కరోనా సంక్షోభం వలన వాయిదా.
అలాగే సిల్చార్-షిల్లాంగ్ కారిడార్కు కేబినెట్ ఆమోదం. 166.8 కి.మీ మేర రూ .22,864 కోట్లతో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్టు. అలాగే చెరుకు పంటకు పంటకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ .355 ఎఫ్ఆర్పీ పెంచుతూ నిర్ణయం. అసోం-మేఘాలయ మధ్య కొత్త కొత్త హైవే నిర్మాణానికి కేబినెట్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు. కులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తే వస్తే, ప్రభుత్వాలు ఆయా వర్గాల అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించడానికి. అయితే, ఈ కులగణన ప్రక్రియ ప్రక్రియ సాగుతుంది సాగుతుంది, ఎంత సమయం పడుతుంది పడుతుంది, దీనికి సంబంధించిన విధివిధానాలు ఏమిటి అనే విషయాలపై మోదీ సర్కార్ ఎలాంటీ క్లారిటీ.