పోస్ట్ చేసిన తేదీ ఏప్రిల్ 30, 2025 7:28 PM
విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఘటనపై ఏపీ విచారణ కమిషన్ ఏర్పాటు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్ను. ఇందులో సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ ఐపీఎస్ ఆకే రవికృష్ణ రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉంటారని. అలాగే, ఈ కమిషన్కు కమిషన్కు కోర్టు కోర్టు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ. విశాఖపట్నం జిల్లా సింహాచలం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ఘోర ప్రమాదం. భక్తుల రద్దీ మధ్య మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక సిమెంట్ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు భక్తులు మృతిచెందారు.స్వామివారి నిజరూప విచ్చేసిన భక్తులపై గోడ గోడ.
ఇప్పటివరకు ఆరు మృతదేహాలు వెలికి తీయగా తీయగా, శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు ఉన్నట్లు. ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న చేరుకున్న బృందాలు బృందాలు, అధికారులు సహాయక చర్యలు. గాయపడ్డవారిని ఆసుపత్రికి. మరింత సమాచారం కోసం అధికారులు పరిశీలన. ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంపై కోల్పోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం. ఈ ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఈ ఉదయం సమీక్షించిన విషయం. మృతుల కుటుంబాలకు రూ .25 లక్షలు, గాయపడిన గాయపడిన రూ రూ .3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి. బాధిత కుటుంబ సభ్యులకు సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం.