పోస్ట్ చేసిన తేదీ ఏప్రిల్ 29, 2025 9:17 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పొందుతున్న శ్రీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్. గత ఏడాది డిసెంబర్ 4 న పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా తీవ్రంగా గాయపడిన 5 నెలలుగా ఆసుపత్రిలో చికిత్స చికిత్స. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్గా ఉందని తండ్రి భాస్కర్. ఈ ఘటన తర్వాత తర్వాత హీరో అల్లు అర్జున్తో సహా థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు. ఈ కేసులో బన్నీనీ ఏ 11 నిందితుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు.
ఆ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు మంజూరు చేసినా .. బెయిల్ పేపర్లు ఆలస్యం కావటంతో కావటంతో ఆయన ఓ రోజు రాత్రి మొత్తం జైలులో ఉండాల్సి. అనంతరం అల్లు అర్జున్ ఈ ఘటనపై విచారం వ్యక్తం. బాధిత కుటుంబానికి అండగా ఉంటాననని హామీ. అయితే ఘటన జరిగి జరిగి ఇప్పటికే దాదాపు 5 నెలలు గడిచిపోవటంతో చాలా మంది ఈ ఘటనను మర్చిపోయారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండటంతో డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి. ఇక్కడి నుంచి రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని వైద్యులు. అక్కడ 15 రోజుల రోజుల పాటు ఉంచి ఫిజియోథెరఫీ వంటివి నిర్వహించాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించినట్లు సమాచారం సూచించినట్లు