పోస్ట్ చేసిన తేదీ ఏప్రిల్ 27, 2025 5:23 PM
ఏపీ రాజధాని అమరావతిలో అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని ఉండవల్లిలోని నివాసంలో సమీక్షా సమావేశం. ప్రధాని పర్యటనలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు ఏర్పాట్లు, పర్యటన రోడ్ మ్యాప్ పై సీఎం దిశానిర్దేశం దిశానిర్దేశం. ప్రధాని మోదీ మే 2 న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ఫోర్ట్. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో. 45 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన.
ఈ సమావేశంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై అధికారులు ముఖ్యమంత్రికి. ప్రధాని పర్యటనను సక్సెస్ సక్సెస్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు. ఈ సమీక్షా సమావేశానికి పలువురు మంత్రులు మంత్రులు, ఉన్నతాధికారులు. ప్రధాని పర్యటనకు సంబంధించిన సంబంధించిన ఏర్పాట్లను ప్రత్యేక కమిటీని ఏర్పాటు. 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించాలని.