పోస్ట్ చేసిన తేదీ ఏప్రిల్ 22, 2025 5:24 PM
ఒకే ఒక్క మాటతో మాటతో రాజకీయం తల్లకిందులు అయిపోయిన చరిత్రలో చరిత్రలో కాదు కాదు, నడుస్తున్న చరిత్రలోనూ చాలానే. అయినా .. రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు నోరు జారుతూనే. ఇందుకో తాజా ఉదాహరణ తెలంగాణ తెలంగాణ చీఫ్ చీఫ్, మహేష్ కుమార్. ఆంధ్రా నుంచి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా రైతులే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ నేర్పించారంటూ చేసిన రాజకీయ వర్గాల్లో దుమారం. ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బాగా వైరల్. మరో వంక వంక పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్య తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బతీసిందని బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు వెంట ఒకరు కత్తులు.
అయితే .. నిజంగా నిజంగా అయన చేసిన వ్యాఖ్య తెలంగాణ రైతుల మనోభావాలను మనోభావాలను దెబ్బ తీసిందా తీసిందా అనే విషయాన్ని పక్కన పక్కన పెడితే .. ఒక విధంగా చూస్తే పీసీసీ పీసీసీ బీఆర్ఎస్ కు కు, స్నేహ హస్తం అందించారని.
ఈ నెల 27 న న వరంగల్ లో జరప తలపెట్టిన టీఆర్ఎస్/బీఆర్ఎస్ బీఆర్ఎస్ రజతోత్సవ సక్సెస్ విషయంలో సందేహాలు. ముఖ్యంగా మొదటి నుంచి నుంచి/బీఆర్ఎస్ సభల సక్సెస్ కు ఇంధనంలా ఇంధనంలా పనిచేసిన సెంటిమెంట్ ఏదీ లేని ప్రస్తుత పరిస్థితిలో సభ పై సందేహాలు. అందుకే .. పార్టీ మనుగడకు మనుగడకు అత్యంత కీలకంగా భావిస్తున్న రజతోత్సవ సభను ఎలాగైనా ఎలాగైనా సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేసీఆర్ జిల్లాల వారీగా నాయకులకు రోజు రోజు. కాసులు కుమ్మరించి అయినా .. పెద్ద పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని నాయకులను కేసీఆర్ ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో.
ఇలాంటి సమయంలో పీసీపీ పీసీపీ చీఫ్ ఒక సెంటిమెంటల్ ఇష్యూ ని బంగారు పళ్ళెంలో పళ్ళెంలో బీఆర్ఎస్ కు అందించారని. నిజానికి గత ఎన్నికల్లో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇతర కారణాలతో పాటుగా సెంటిమెంట్ ఇష్యూ లేక లేక పోవడం కూడా కారణంగా నేతలు నేతలు. అలాగే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర (టీఆర్ఎస్) పేరును పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పార్టీకి పార్టీకి ఉన్న తెలంగాణ తెగిపోయిందని దాంతో కారు పార్టీని పార్టీని సెంటిమెంట్ రివర్స్ దెబ్బ తీసిందని గులాబీ గుర్తించిందని గుర్తించిందని గుర్తించిందని గుర్తించిందని.
అదెలా ఉన్నా ప్రస్తుతానికి వస్తే ..
నిజానికి మహేష్ మహేష్ గౌడ్ గౌడ్, చెప్పింది చెప్పింది సంపూర్ణ కాదు కాదు, అలాగని సంపూర్ణ అసత్యమూ. అవును 1923 లో నిజాంసాగర్ నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించినప్పుడు ప్రకాశం, కృష్ణా, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పలువురు రైతులు ఇక్కడికి వ్యవసాయంలో వ్యవసాయంలో. వారంతా వ్యవసాయం చేయడమే చేయడమే కాకుండా మాక్కూడా వ్యవసాయం నేర్పించారు అంటూ చేసిన వ్యాఖ్య వ్యాఖ్య పూర్తి సత్యం కాకపోయినా పూర్తి అసత్యం కూడా కాదు కాదు నుంచి నుంచి రైతులు రైతులు వచ్చింది. కలిసి మెలసి వ్యవసాయం చేసింది. పరస్పరం అనుభవాలను పంచుకున్నది. పరస్పరం లాభదాయక వ్యవసాయ పద్దతులను నేర్చుకున్నది. ఇది ఇది. కాదనలేని కాదనలేని. నిజానికి మహేష్ కుమార్ కుమార్ గౌడ్ ఉపన్యాసంలో చెప్పింది కూడా. అందులో పెద్దగా తప్పు పట్టవలసింది.
అయినా అయన చేసిన వ్యాఖ్యలపై దుమారం. ఆంధ్రా నుంచి వలస వలస వచ్చిన వారు తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడటం మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని వ్యవసాయ శాఖ మాజీ ఆగ్రహం ఆగ్రహం. మహేశ్కుమార్గౌడ్ మహేశ్కుమార్గౌడ్, అజ్ఞానంతో అజ్ఞానంతో మాట్లాడిన మాటలు తెలంగాణకు అవమానకరమని పేర్కొన్నారు పేర్కొన్నారు.ఆంధ్రా పాలకుల మెప్పుకోసమే ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష శ్రీరామరక్ష అని కేసీఆర్ పదే పదే చెప్పిన విషయం పీసీసీ చీఫ్ మాటలతో తేటతెల్లమైందని.
అలాగే .. మరో మాజీ మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కూడా మహేశ్కుమార్ గౌడ్ గౌడ్ వైఖరి యావత్ తెలంగాణ అవమానించినట్టు అవమానించినట్టు. భావదారిద్య్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం దురదృష్టకరమని. నాడు తెలంగాణ తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నామనే సోయి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా. రాష్ట్ర కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులని, వారికి వారికి తెలంగాణ సోయి లేదని లేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఆశన్నగారి జీవన్రెడ్డి జీవన్రెడ్డి. అయితే .. పీసీసే పీసీసే చీఫ్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్/బీఆరేస్ రజతోత్సవ రజతోత్సవ సభను చేసేందుకు చేసేందుకు ఎంతవరకు. ఏ మేరకు సభ సభ సక్సెస్ అనేది అప్పుడే చెప్పలేమని. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం పై దినదినాభి వృద్ధి కాదు కాదు, క్షణక్షణాభి వృద్ది చెందుతోంది. అందులో అనుమానం. కానీ .. కుటుంబ చట్రం చట్రం నుంచి బయట పడక పోవడం ఇప్పటికీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ శాపంగానే ఉందని పరిశీలకులు. . సభ సక్సెస్ సక్సెస్, చప్పగా చప్పగా? అంటే .. ప్రస్తుతానికి ‘నో నో’ అనేదే సరైన సమాధానం అవుతుందని.