ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సంజయ్, పెద్దపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి రామక్రిష్ణారెడ్డి, జిల్లా జిల్లా సంజీవరెడ్డి సంజీవరెడ్డి, స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల తీరుపై. దారుస్సలాంలో మజ్లిస్ ఏర్పాటు ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రామని. రేవంత్ రెడ్డి రెడ్డి కర్త, కర్మ, క్రియగా, క్రియగా ఆర్థిక ఆర్థిక సాయం చేసి సభ అని అని అని. వక్ఫ్ ఆస్తులను ఆస్తులను కాజేసి ముస్లింల పొట్టకొట్టిన బడా చోర్లంతా కలిసి మీటింగ్ కు హాజరై హాజరై ముస్లిం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని. విష సర్పాలు సర్పాలు ఎంతటి ప్రమాదకరమో ముస్లింలపట్ల ప్రేమగా నటిస్తూ వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటూ ముస్లింలను ముస్లింలను మురికి కూపాల్లోకి నెట్టేసిన నేతలు అంతకంటే డేంజర్.