10
పోస్ట్ చేసిన తేదీ ఏప్రిల్ 13, 2025 8:31 ఉద
తిరుమలలో భక్తుల రద్దీ. ఆదివారం (ఏప్రిల్ 13) ఉదయం ఉదయం శ్రీవారి కోసం వేచి ఉన్న ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి ఎండీసీఏ వరకూ. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
ఇక శనివారం (ఏప్రిల్ 12) శ్రీవారిని మొత్తం 72 వేల 923. వారిలో 35 వేల 571 మంది తలనీలాలు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 33 లక్షల రూపాయలు.