పోస్ట్ చేసిన తేదీ ఏప్రిల్ 6, 2025 9:35 PM
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. సీతారాం ఏచూరి గత గత ఏడాది మృతి చెందినప్పటి నుంచీ సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా. . ఈ నేపథ్యంలో తమిళనాడులోని తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ 24 వ మహాసభల్లో కేరళ కేరళ మాజీ ఎంఏ సీపీఎం నూతన. తమిళనాడులోని చారిత్రాత్మక నగరమైన నగరమైన మధురైలో గత ఐదు రోజులుగా జరుగుతున్న పార్టీ పార్టీ 24 వ మహాసభ ముగింపు రోజైన రోజైన ఆదివారం ఆదివారం (ఏప్రిల్ 6) పార్టీ సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏబేబిని ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా. సుదీర్భ రాజకీయ అనుభవం అనుభవం ఉన్న ఎంఏ బేబీ సీపీఎం ఆరవ ప్రధాన కార్యదర్శిగా పార్టీని ముందుకు. సీతారాం ఏచూరి హఠాన్మరణం తరువాత తరువాత సీనియర్ నాయకుడు నాయకుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు అయిన ప్రకాష్ కరత్ తాత్కాలిక సమన్వయకర్తగా బాధ్యతలు. ఇప్పుడు పార్టీ పూర్తి పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శిగా బేటీని పార్టీ పార్టీ. పార్టీ మహాసభలో మహాసభలో ప్రధాన కార్యదర్శి పదవి కోసం పేర్లు ప్రస్తావనకు ప్రస్తావనకు. ముఖ్యంగా అఖిల భారత భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు, రైతు ఉద్యమాల సారథి సారథి ధావలే సీపీఎం ప్రధాన ప్రధాన కార్యదర్శి పదవికి గట్టిగా పడ్డారు పడ్డారు.అయితే రాజకీయ అనుభవం ఉన్న ఎం.ఏ……………….. బేబీకే పార్టీ పట్టం.
1954 లో కేరళ జన్మించిన ఎం.ఏ. బేబీ విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం పట్ల. పాఠశాల స్థాయిలోనే ఆయన ఆయన కేరళ స్టూడెంట్స్ (కేఎస్ఎఫ్) లో చురుకుగా చురుకుగా. ఆ తరువాత కేఎస్ఎఫ్ కేఎస్ఎఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) గా మారిన తరువాత కూడా ఆయన అందులో చురుకుగా పాల్గొనడమే కాకుండా బాధ్యతలు బాధ్యతలు బాధ్యతలు.
1986 నుంచి 1998 వరకు రెండు రాజ్యసభ సభ్యుడిగా కేరళ నుంచి ప్రాతినిధ్యం. అప్పటి నుంచే కేరళ కేరళ రాజకీయాలలో ఉండి పలుసార్లు అసెంబ్లీకి. కేరళ రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా. 2012 లో సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడిగా. ఇప్పుడు సీపీఎం ప్రధాన కార్య దర్శిగా. ఆయ l నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.