18
పోస్ట్ చేసిన తేదీ ఏప్రిల్ 1, 2025 9:11 ఉద
తిరుమలలో భక్తుల రద్దీ. మంగళవారం (ఏప్రిల్ 1) తిరుమలేశుని తిరుమలేశుని దర్శనం వేచి ఉన్న ఉన్న భక్తులతో భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా. టోకెన్లు లేని భక్తులకు భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం.
కాగా కాగా (మార్చి 31) శ్రీవారిని మొత్తం 73 వేల ఏడు మంది భక్తులు. వారిలో 27 వేల 440 మంది తలనీలాలు. ఇక శ్రీవారి హుండీ కానుకల కానుకల 3 కోట్ల నాలుగు లక్షల రూపాయలు.