హైదరాబాద్, ఈవార్తలు: గత గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న బీజేపీ కొత్త జోష్తో రంగంలోకి రంగంలోకి? కొత్త సారథిని ఫైనల్? అంటే తాజా పరిస్థితులు అవుననే. బీజేపీ వర్గాల సమాచారం సమాచారం .. తెలంగాణ తెలంగాణ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరు ఖరారైనట్లు ఖరారైనట్లు. అధికారికంగా ప్రకటించడమే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తర్వాత నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధిష్ఠానం సుదీర్ఘంగా కసరత్తు. తుది నిర్ణయం కోసం కోసం ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ భన్సల్ రెండు రోజుల కిందట హైదరాబాద్. పార్టీ నేతలతో నేతలతో సంప్రదింపులు జరిపి చివరికి ఈటల మొగ్గు చూపినట్లుగా చూపినట్లుగా. ఏకాభిప్రాయంతో పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అందరితో సంప్రదింపులు. ఇదే సమయంలో .. ఏ ఏ ప్రత్యేక సందర్భం లేకుండానే ఈటల తన ఫ్యామిలీతో కలిసి ప్రధాని ప్రధాని. దీంతో ఈటలను ఫైనల్ చేసేశారన్న వార్తలు. ఈటల ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఆయనకే అధ్యక్ష పదవిని ఖరారు చేసిందనటానికి చేసిందనటానికి సంకేతాలు బీజేపీ వర్గాలు అంచనాకు.
వ్యతిరేకత వ్యక్తమైనా ..!
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు ఓకే అయినట్లు గాసిప్స్. అయితే, ఆయన వ్యతిరేక వర్గం వర్గం బలంగా ఉందని చర్చ. ముఖ్యంగా ఆరెస్సెస్ నేపథ్యం నేపథ్యం ఉన్న వారికే ప్రాధాన్యం ఒత్తిడి తెచ్చినట్లు తెచ్చినట్లు. డీకే అరుణ కూడా కూడా మహిళా అధ్యక్ష పదవి కోసం. కానీ, చివరగా .. కేసీఆర్ కేసీఆర్ మాదిరి మాస్ ఇమేజ్ ఉన్న ఈటలవైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపితున్నట్లు.
ఈ రోజు పంచంగం | ఈ రోజు పంచాంగం 20 మార్చి 2025
తెలుగింటి అందం .. చాందినీ చాందినీ సొంతం సొంతం