ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా. మిగిలిన మ్యాచ్లు పాకిస్థాన్లో. ఎనిమిది జట్లు ఈ టోర్నీలో బరిలోకి. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ. భారత్, పాకిస్థాన్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23 న దుబాయ్ వేదికగా.