మహా కుంభమేళా సందర్భంగా సందర్భంగా కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్న త్రివేణి సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా. మొరుగుతో నీరు కలుషితం. ఇక్కడే నీటి కాలుష్యం కాలుష్యం ప్రాథమిక ప్రమాణాల స్థాయి మించిపోయి స్నానానికి అనుకూలం కాని విధంగా. నీటిలో ఫేకల్ కొలీఫామ్ బ్యాక్టీరియా స్థాయిని మించి. ) ఇటీవల ఒక కేసు కేసు విచారణలో ఎన్జీటీ ధర్మాసనం ఈ నివేదికను సమీక్షించి ఆందోళన వ్యక్తం. కాలుష్య నియంత్రణ చర్యలపై చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తాము కోరిన స్పందించని ఉత్తరప్రదేశ్ కాలుష్య కాలుష్య నియంత్రణ మండలి (యుపిసిబి) పై ఎన్జిటి తీవ్ర వ్యక్తం వ్యక్తం. ఈ కేసులో బుధవారం బుధవారం జరిగే తదుపరి విచారణకు యూపి పిసిబి సభ్య కార్యదర్శితో కార్యదర్శితో ఇతర అధికారులు పాల్గొనాలని. కాగా త్రివేణి సంగమంలో సంగమంలో నీటి నాణ్యత పై అడిషనల్ కలెక్టర్ వివేక్ చతుర్వేది వివరణ. పుణ్యా స్నానాలకు వీలుగా నదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని. అన్ని ఘాట్లలో పిసిబి పిసిబి బృందం ప్రతిరోజు నీటి పరీక్షలు చేస్తుందని చేస్తుందని, నీటి నాణ్యత నియంత్రణలో ఉందని. పువ్వులు, కొబ్బరికాయలు, ఇతరత్రా ఇతరత్రా పూజా సామాగ్రిని ప్రతి రెండు గంటలకు ఒకసారి మిషన్లో సాయంతో తొలగిస్తున్నామని. మహా కుంభమేళా పూర్తయ్యే పూర్తయ్యే వరకు నదిలో నీటిని శుభ్రంగా ఉంచడానికి నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు. మహా కుంభమేళ నిర్వహణకు నిర్వహణకు 7,000 కోట్లు కేటాయించిన యూపీ యూపీ ప్రభుత్వం .. జలాలు, జలాలు, వ్యర్ధాల నిర్వహణకు రూ .1600 కోట్లు. అత్యాధునిక పద్ధతుల్లో పద్ధతుల్లో నిర్వహణ, వ్యర్ధాల తరలింపు ప్రక్రియను ప్రక్రియను.
55 కోట్ల మంది పుణ్యస్నానాలు పుణ్యస్నానాలు పూర్తి ..
మహా కుంభమేళాలో నెల రోజులకు పైగా. ఇప్పటివరకు 55 కోట్ల కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం. దేశంలో సనాతన ధర్మాన్ని పాటించే 110 కోట్ల కోట్ల సగం మంది మూడు మూడు నదుల సంఘంలో స్నానాలు చేశారని చేశారని, ఈ సంఖ్య సంఖ్య మహాకుంభముంచే 26 నాటికి 60 కోట్లు దాటుతుందని ఒక ప్రకటనలో. దేశంలోని దాదాపు 143 కోట్ల మంది జనాభా జనాభా జనాభా .. ఇప్పటివరకు 38 శాతానికి పైగా ప్రజలు పుణ్యస్నానాలు చేశారని. మహా కుంభమేళా ప్రారంభానికి ప్రారంభానికి ముందు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 405 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని యోగి సర్కార్ అంచనా. అయితే ఆ సంఖ్య ఈనెల 14 వ తేదీకే 50 కోట్లు దాటిందని ప్రభుత్వం. ఇందులో అత్యధికంగా మౌని మౌని అమావాస్య రోజున దాదాపు 8 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు చేసినట్లు.
ఈ రోజు పంచంగం | ఈ రోజు పంచాంగం 20 మార్చి 2025
తెలుగింటి అందం .. చాందినీ చాందినీ సొంతం సొంతం